ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల నిబంధనలపై అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2021-04-11T04:38:08+05:30

పాఠశాలల్లో పాటించాల్సిన విఽధివిధానాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎం ఈవో జయవేలు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్వేలి, ఏప్రిల్‌10 : పాఠశాలల్లో పాటించాల్సిన విఽధివిధానాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎం ఈవో జయవేలు పేర్కొన్నారు. శనివారం చిట్వేలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకు, ప్రధానోపాధ్యాయులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారు పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అనంత కృష్ణశర్మ, నిర్మలాదేవి, బాబాఫకృద్దీన్‌, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ పెంచలయ్య, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T04:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising