ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోసంరక్షణపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం

ABN, First Publish Date - 2021-07-29T04:45:23+05:30

గోసంరక్షణపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు జగదీశ్వరస్వామి ఆరోపించారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ మండలశాఖ అధ్యక్షులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జూలై28: గోసంరక్షణపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు జగదీశ్వరస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా సుండుపల్లె తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ సందర్భంగా  గోమాతల తరలింపును అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసుల ఎదురుగానే దాడులు చేయడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం జిల్లా  కార్యదర్శి శివశంకర్‌, బీజేపీ నాయకులు వెంకట్రామరాజు, గోపాలరాజు, సత్యంనాయుడు, సుబ్బరామరాజు, సుబ్బరాజు, బాలాజీ, గాలి భాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T04:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising