ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకాపై అపోహలొద్దు

ABN, First Publish Date - 2021-04-24T04:30:14+05:30

ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా టీకాపై ప్రజలు అపోహం పడవద్దని కరోనా వైరస్‌ నుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సిద్దవరం సర్పంచ్‌ ఆర్‌.ప్రేమలత, తహశీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో వరప్రసాద్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, ఏప్రిల్‌23 : ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా టీకాపై ప్రజలు అపోహం పడవద్దని కరోనా వైరస్‌ నుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సిద్దవరం సర్పంచ్‌ ఆర్‌.ప్రేమలత, తహశీల్దారు శ్రీధర్‌రావు, ఎంపీడీవో వరప్రసాద్‌ కోరారు. శుక్రవారం సచివాలయ సిబ్బందితో కలిసి ఐఎన్‌డీ సిద్దవరాలు, తిరుమలరాజుపేట, పద్మాయగారిపల్లెలో ప్రచార రఽథం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. నాయకులు ఆర్‌.వెంకటేశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, ఆర్‌ఐ హరిప్రసాద్‌, కార్యదర్శి శివసాయి పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T04:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising