ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-26T04:50:22+05:30

మండలంలోని సంగంవారిపల్లె పంచాయతీ రాగిమానుదిన్నెపల్లెకు చెందిన పురుం స్వర్ణలత (21) అనే వివాహిత విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది.

స్వర్ణలత (ఫైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరబల్లి, అక్టోబరు 25: మండలంలోని సంగంవారిపల్లె పంచాయతీ రాగిమానుదిన్నెపల్లెకు చెందిన పురుం స్వర్ణలత (21) అనే వివాహిత విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంటిలో గొడవలు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే భర్త లోకనాధ్‌ ఆమెను రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. మృతి చెందిన స్వర్ణలతకు పిల్లలు లేరన్నారు. 

Updated Date - 2021-10-26T04:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising