ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-13T04:55:35+05:30

మండలంలోని చౌటిపల్లె ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యేసోబు (65) అనే వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, మే 12: మండలంలోని చౌటిపల్లె ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యేసోబు (65) అనే వ్యక్తి మృతి చెందాడు. గండ్లూరు గ్రామానికి చెందిన యేసోబు తన బైకులో పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ నింపుకొని వస్తుండగా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న టయోట వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపురం ఎస్‌ఐ మంజునాథ  తెలిపారు.

Updated Date - 2021-05-13T04:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising