ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ను కలిసిన మైదుకూరు నేతలు

ABN, First Publish Date - 2021-11-06T05:10:47+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మైదుకూరు టీడీపీ నేతలు కలిశారు.

లోకేష్‌ను కలిసిన పుట్టా, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, నవంబరు 5: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మైదుకూరు టీడీపీ నేతలు కలిశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తన కుమారుడు డాక్టర్‌ రవికుమార్‌ యాద వ్‌, స్థానిక నేతలు హైదరాబాదులోని తన నివాసంలో శుక్రవారం  కలిసి పలు విషయాలపై చర్చించారు. మైదుకూరు, బి.మఠం మండ లాల కన్వీనర్లు సుబ్బరాయుడు,  చెన్నుపల్లి సుబ్బారెడ్డి, నేతలు ఏపీ రవీంద్ర, పొలిమేర రవీంద్రరెడ్డి, సుబ్బరాయుడు తదితరులున్నారు. 

Updated Date - 2021-11-06T05:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising