ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ జిల్లా కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరరెడ్డి

ABN, First Publish Date - 2021-05-11T04:55:40+05:30

భారతీయ జనతాపార్టీ జిల్లా కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి తేరా మహేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాల, మే 10: భారతీయ జనతాపార్టీ జిల్లా కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి తేరా మహేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసులు జారీ చేసిన నియామక పత్రాన్ని కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కేం ద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే  పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషిచేయాలని, పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని  సూచించారు.

Updated Date - 2021-05-11T04:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising