ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్రకు పులివెందుల రైతుల మద్దతు...

ABN, First Publish Date - 2021-12-09T21:18:06+05:30

తిరుపతి: ఇప్పటి వరకు పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఇప్పటి వరకు పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షన్ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోందని, ఆ సంస్కృతితో విసిగి వేశారమని పులివెందుల రైతులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో అమరావతి రైతుల పాదయాత్రకు పులివెందుల రైతులు సంఘీభావం తెలిపారు. కుప్పం ఎన్నికలతో పాటు మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పులివెందుల రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాదయాత్ర గురించి పులివెందుల కాకుండా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల ప్రజలు  ఏపీ రాజధానిగా అమరావతే అనుకూలమైన ప్రాంతమని అనుకుంటున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకునే అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. విశాఖ రాజధానిగా ఉంటే ఎవరినైనా ప్రజాప్రతినిధులను కలవాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల్లో భయభ్రాంతులకు గురిచేసే వాతావరణాన్ని సృష్టించిందని పులివెందుల రైతులు అన్నారు.

Updated Date - 2021-12-09T21:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising