ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

19 నుంచి ‘మధ్యాహ్న భోజనం’ బంద్‌

ABN, First Publish Date - 2021-04-17T05:03:58+05:30

దాదాపు ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు సక్రమంగా ఇవ్వనందున ఈ నెల 19 నుంచి నిలిపివేస్తున్నామని వంట ఏజన్సీల మధ్యాహ్న భోజన పథకం నాయకురాళ్లు మేరీ, లక్ష్మీపార్వతి ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, ఏప్రిల్‌ 16: దాదాపు ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు సక్రమంగా ఇవ్వనందున ఈ నెల 19 నుంచి నిలిపివేస్తున్నామని వంట ఏజన్సీల మధ్యాహ్న భోజన పథకం నాయకురాళ్లు మేరీ, లక్ష్మీపార్వతి ప్రకటనలో తెలిపారు. ధరలు పెరిగినా అప్పులు చేసి వంట చేసి పెడుతున్నామని, ప్రభుత్వానికి ఆ కనికరం కూడా లేదని, నెలనెలా సక్రమంగా బిల్లులు ఇస్తే తమకు సమస్య ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాసింబీ, కుమారి, రామలక్షుమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising