ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా జీవించాలి : సీఐ

ABN, First Publish Date - 2021-06-24T05:06:37+05:30

చిన్నచిన్న సమస్యలకు గొడవలు పడకుండా ప్రశాంతంగా జీవించాలని జమ్మలమడుగు రూరల్‌ సీఐ మంజునాధరెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జమ్మలమడుగు రూరల్‌ సీఐ మంజునాధరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూన్‌ 23:  చిన్నచిన్న సమస్యలకు గొడవలు పడకుండా ప్రశాంతంగా జీవించాలని జమ్మలమడుగు రూరల్‌ సీఐ మంజునాధరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం మండలంలో ఫ్యాక్షన్‌ గ్రామాలైన చిన్నకొమెర్ల, పెద్దకొమెర్లలో నాకాబందీ నిర్వహించారు. పలువురి నేతల ఇళ్లలో, గడ్డివాముల్లో సోదాలు చేపట్టారు. అనంతరం ప్రజలతో సమావేశమై ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. గొడవలు పడితే... జీవితాలు నాశనమవుతాయన్నారు. కార్యక్రమంలో తలమంచిపట్నం, మైలవరం, పెద్దముడియం ఎస్‌ఐలు ధనుంజయుడు, ప్రవీణ్‌కుమార్‌, శివప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T05:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising