ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-18T05:42:52+05:30

రాజంపేట మండలం మన్నూరు ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన లారీ ఢీకొనడంతో బండారు పద్మావతి(38) మృతి చెందినట్లు మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపా రు.

ప్రమాదంలో మృతి చెందిన పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట టౌన్‌, అక్టోబరు 17 : రాజంపేట మండలం మన్నూరు ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన లారీ ఢీకొనడంతో బండారు పద్మావతి(38) మృతి చెందినట్లు మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపా రు. ఆదివారం సాయంత్రం పెనగలూ రు మండలం వెలగచెర్ల నుంచి నందలూరుకు చిదంబరం, ఆయన భార్య పద్మావతి ఏపీ04బీఎక్స్‌6406 నెంబరు గల బైకుపై వెళుతుండగా రాజంపేట బైపాస్‌ రోడ్డుపై వారి మోటారు సైకిల్‌ను తిరుపతి నుంచి కడపకు వెళుతున్న ఏపీ04టీఎం 6210 నెంబరు గల లారీ వెనుకవైపు నుంచి ఢీకొంది. దీంతో పద్మావతి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఆమె భర్త చిదంబరం గాయపడినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-18T05:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising