ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-05-09T04:53:19+05:30

నిబం ధనలు పాటిస్తూ రంజాన పం డుగను చేసుకువాలని ముస్లింల కు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి సూచిం చారు.

మతపెద్దలతో మాట్లాడుతున్న ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన, మే 8: నిబం ధనలు పాటిస్తూ రంజాన పం డుగను చేసుకువాలని ముస్లింల కు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి సూచిం చారు. స్థానిక పోలీస్‌స్టేషన వద్ద ముస్లిం మతపెద్దలతో నిర్వహిం చిన సమావేశంలో బడేరాత, ప్రార్థనా సమయాల్లో పరిమితికి మించి ఎక్కువ మంది గుమిగూ డకుండా ఉండాలని ఎస్‌ఐ సూచించారు.  మాస్కులు విధిగా ధరించి,  భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవా లన్నారు. కరోనా నియంత్రణకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు. 

Updated Date - 2021-05-09T04:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising