మైనారిటి నాయకుడు ఫరూక్ సుబ్లికి బెయిల్ మంజూరు
ABN, First Publish Date - 2021-09-16T16:55:20+05:30
మైనారిటి నాయకుడు ఫరూక్ సుబ్లికి బెయిల్ మంజూరు అయ్యింది.
కడప: మైనారిటి నాయకుడు ఫరూక్ సుబ్లికి బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో మైనారిటీ, టీడీపీ నాయకులు కడప సెంట్రల్ జైలు వద్దకు తరలివెళ్ళారు. భూమి కోల్పోయిన అగ్బర్ భాష కుటుంబాన్ని పరామ ర్శించడాకి వచ్చిన సుబ్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్లీని పరామర్శించడానికి వచ్చిన టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Updated Date - 2021-09-16T16:55:20+05:30 IST