ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-06-20T16:35:18+05:30

దివంగత నేత వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: దివంగత నేత వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు సీబీఐ విచారణకు నాలుగవ రోజు వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన ఓబుల్ పతినాయుడు, రాఘవేంద్ర, కిశోర్ కుమార్ రెడ్డిలు కూడా విచారణకు హాజరయ్యారు. వీరిని పలు కోణాలలో సీబీఐ బృందం విచారిస్తోంది. 

Updated Date - 2021-06-20T16:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising