ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్యకేసులో 37వ రోజుకు సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-07-13T15:27:00+05:30

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 37వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 37వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు పులివెందలకు చెందిన  వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి ఉమమహేశ్వర్రెడ్డి, పనిమనిషి రంగన్న వారి కుటుంబసభ్యులు విచారణకు హాజరుకానున్నారు. ఈరోజు మొత్తం 6 మందిని సీబీఐ బృందం విచారించనుంది. మరికొంతమంది అనుమానితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-07-13T15:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising