ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో అధికార పార్టీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవులు

ABN, First Publish Date - 2021-12-06T21:17:43+05:30

కడప: నగరంలో అధికార పార్టీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవులు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగరంలో అధికార పార్టీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు జరిగాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్‌ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కమిషనర్ మధ్య వాగ్వివాదం జరిగింది. అధికార పార్టీ నేతలు, అధికారులు కలసి నిధులు గోల్‌మాల్ చేశారని, కార్పొరేటర్లకు కేటాయించిన నిధులు కూడా స్వాహా చేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష  కార్యాలయంలో కమిషనర్‌కు కార్పొరేటర్లకు మద్య వాగ్వివాదం జరిగింది.

Updated Date - 2021-12-06T21:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising