ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: రాజంపేటలో వరదలు తగ్గుముఖం

ABN, First Publish Date - 2021-11-20T14:27:32+05:30

జిల్లాలోని రాజంపేట ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టాయి. నేడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని రాజంపేట ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టాయి. నేడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. చెయ్యేరునది వరదల్లో 12 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. చెయ్యేరునది పరీవాహ ప్రాంత గ్రామాల్లో 60 మందికి పైన గల్లంతు అయినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. నదిపక్కన గ్రామాల్లో కలిగిన భారీ నష్టం అంచనాకు అందని  పరిస్థితి నెలకొంది. పశువులు, వాహనాలు నదిలో కొట్టుకుపోయాయి. చొప్పావారిపల్లె హైవే రహదారిపై నిన్న బస్సులు చిక్కుకుపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, రహదారి మరమ్మత్తు పనులను అధికారులు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-20T14:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising