ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం...

ABN, First Publish Date - 2021-06-15T14:58:40+05:30

జిల్లాలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం రేగింది. వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకితో  పార్థసారథి రెడ్డిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన పార్థసారథి రెడ్డి ఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. కాల్పులు జరిపిన ప్రసాద్ రెడ్డి కూడా తనని తాను తపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత గొడవులే కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-06-15T14:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising