ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైదుకూరులో టీడీపీ నేతలపై కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-03-08T14:21:16+05:30

మైదుకూరులో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మైదుకూరులో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ చైర్మెన్ టీడీపీ అభ్యర్థి జగన్ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ పోలీస్ ‌స్టేషన్‌ ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. పుట్టాసుధాకర్ యాదవ్, రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-08T14:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising