ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ

ABN, First Publish Date - 2021-06-17T05:11:32+05:30

మండల పరిధిలోని బీజీరాచపల్లె, సుండుపల్లె, రాయవరం ప్రభుత్వ ఆసుపత్రులను బుధవారం అడిషనల్‌ డీఎంహెచ్‌వో జ్యోత్స్న తనిఖీ చేశారు.

మాట్లాడుతున్న జ్యోత్స్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జూన్‌16: మండల పరిధిలోని బీజీరాచపల్లె, సుండుపల్లె, రాయవరం ప్రభుత్వ ఆసుపత్రులను బుధవారం అడిషనల్‌ డీఎంహెచ్‌వో జ్యోత్స్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందు వలన మహిళా శిశు కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ఆసుపత్రిలోని మందులను, టీకాలను రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సునీల్‌కుమార్‌నాయక్‌, రవికుమార్‌, నరే్‌షకుమార్‌, శేఖర్‌రెడ్డి, ఫార్మసిస్టులు శివకుమార్‌, నటేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising