ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆత్మహత్యలపై విచారణ

ABN, First Publish Date - 2021-01-19T05:06:58+05:30

గత ఏడాది మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను అధికారులు విచారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాల, జనవరి 18: గత ఏడాది మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను అధికారులు విచారించారు. సోమవారం జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న, తహసీల్దార్‌ ఆంజనేయులు, ఏడీఏ రమణారెడ్డి తదితరులు ఆయా గ్రామాల్లో విచారణ చేపట్టారు. దొండ్లవాగు గ్రామంలో అమర్‌నాథరెడ్డి, వెలిదండ్ల గ్రామంలో చెన్నారెడ్డి, హిరోజిపురంలో ప్రతాపరెడ్డిల కుటుంబ సభ్యులను వారు విచారించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పంటల సాగు, అప్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు పంపుతామని తెలిపారు.

Updated Date - 2021-01-19T05:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising