ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌ ద్వారా భూముల రీసర్వేకి శ్రీకారం

ABN, First Publish Date - 2021-03-07T04:44:15+05:30

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేకి మండలంలో శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, మార్చి 6: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేకి మండలంలో శ్రీకారం చుట్టారు. ఇందుకు కోసం మండలంలోని లింగమనేనిపల్లె గ్రామాన్ని పైలట్‌ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా శనివారం భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టినట్లు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద లింగమనేనిపల్లె గ్రామాన్ని తీసుకున్నామన్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాలకు కూడా సర్వే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్‌ సునిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising