ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలకు కష్టమొస్తే అర్ధరాత్రి అయినా స్పందిస్తా

ABN, First Publish Date - 2021-07-27T04:40:42+05:30

తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కడప, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. కడప నగర అద్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి సోమవారం పుత్తా నరసింహారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పునర్‌వైభవ నిర్మణం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. వ చ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలందరూ కష్టపడాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, రవిశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising