ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగమ్మ ఆలయంలో హుండీ చోరీ

ABN, First Publish Date - 2021-10-22T04:46:41+05:30

రాజంపేట పట్టణం బలిజపల్లె గంగమ్మ ఆ లయంలోని హుం డీని పగలగొట్టి అందులోని నగదును దుండగులు దోచుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట టౌన్‌, అక్టోబరు21 :రాజంపేట పట్టణం బలిజపల్లె గంగమ్మ ఆ లయంలోని హుం డీని పగలగొట్టి అందులోని నగదును దుండగులు దోచుకెళ్లారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గంగమ్మ ఆలయ ప్రాంగణంలోని పోతులరాజు ఆలయ తాళాలు పగలగొట్టి హుం డీలోని నగదును దోచుకెళ్లారు. పాత నోట్లు చెల్లవనే ఉద్దేశ్యంతో వాటిని అక్కడే వదిలి వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-22T04:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising