ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

176 మందికి ఇంటి పట్టాలు పంపిణీ

ABN, First Publish Date - 2021-01-21T04:53:47+05:30

మండల పరిధిలోని పుత్తనవారిపల్లె సమీపంలో సర్వే నెంబరు 250లో వైసీపీ నాయకుడు కొల్లం గంగిరెడ్డి చేతుల మీదుగా 176 మందికి బుధవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

పుత్తనవారిపల్లెలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న కొల్లం గంగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, జనవరి 20 : మండల పరిధిలోని పుత్తనవారిపల్లె సమీపంలో సర్వే నెంబరు 250లో వైసీపీ నాయకుడు కొల్లం గంగిరెడ్డి చేతుల మీదుగా 176 మందికి బుధవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారని, పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. కార్యక్రమంలో ఈవోఆర్‌డీ పెంచలయ్య, ఆర్‌ఐ అల్లాబక్ష్‌, వీఆర్యే భుజంగరావు, మాజీ సర్పంచ్‌ హరినాథరెడ్డి, నళినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising