ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2021-10-30T04:58:09+05:30

ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు అధిక దిగుబడులు వస్తాయని కెఎఫ్‌డబ్ల్యు ఆర్‌పీ గంగిరెడ్డి, పీఆర్పీ శ్రీనివాసులు తెలిపారు.

సింహాద్రిపురంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాద్రిపురం, అక్టోబరు 29: ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు అధిక దిగుబడులు వస్తాయని కెఎఫ్‌డబ్ల్యు ఆర్‌పీ గంగిరెడ్డి, పీఆర్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సింహాద్రి పురం రైతు భరోసా కేంద్రంలో ఐసీఆర్పీలకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణలో సూర్యమండలం, కూరగాయల సాగు, కషా యాల తయారీ, వినియోగించే విధానం, నవధాన్యాల విత్తనంతో  ఉద్యాన పంటలకు పెరిగే భూసారం, పీఎండీఎస్‌ పద్దతిపై అవగాహ న కల్పించారు. దేశీ ఆవు ప్రాముఖ్యతను వివరించారు. రసాయన పద్దతులకు స్వస్తి పలికి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు రావా లని సూచించారు. అలా చేసినప్పుడే ప్రజలు తీసుకునే ఆహారంలో విషతుల్యం తగ్గుతుందని సూచించారు.

Updated Date - 2021-10-30T04:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising