ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమయంలో పేదలకు సాయం

ABN, First Publish Date - 2021-06-21T05:14:42+05:30

పట్టణంలోని పీపుల్స్‌ రీసో ర్స్‌ ఎంపర్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు.

పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 20:  పట్టణంలోని   పీపుల్స్‌ రీసో ర్స్‌ ఎంపర్‌మెంట్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు, మాస్కులు పం పిణీ చేశారు. కరోనా సమయంలో పేదలకు సహాయం అందించడ మే సమాజ సేవ అని ఆ సంస్థ అధ్యక్షుడు గడికోట రత్నం తెలిపా రు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో పేదలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సమయంలో వారికి సాయమందించాలన్న లక్ష్యంతో సంస్థ కృషి చేసిందన్నారు.  కార్యక్రమంలో ఎన్‌ఎస్‌జ్ఞాన, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising