ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టర్లపై వేధింపులు మానుకోవాలి

ABN, First Publish Date - 2021-10-18T05:06:39+05:30

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లపై వైసీపీ వేధింపులు మానుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వెంకటరమణారెడ్డిని పరామర్శిస్తున్న శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లపై వైసీపీ వేధింపులు మానుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షాత్తు హైకోర్టు ఆదేశించినా వారిలో మార్పు రాలేదని, వారి వేధింపుల కారణంగా బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాలివీడు మండలం నూలివీడి పంచాయతీకి చెందిన వెంకటరమణారెడ్డి టీడీపీ హయాంలో రూ.20 లక్షల ఉపాధి నిధులతో పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని, ఆయన మనోవేదనకు గురై గుండపోటు వచ్చిందని ఆరోపించారు. కాగా, కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. 


Updated Date - 2021-10-18T05:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising