ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-26T05:04:10+05:30

భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఐసీ సహాయ సంచాలకుడు సుబ్బారావు తెలిపారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏపీఐఐసీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటిమిట్ట, అక్టోబరు25 : భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఐసీ సహాయ సంచాలకుడు సుబ్బారావు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లె గ్రామంలో భూగర్భజలాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాగు నీటి ద్వారా నీటిని రైతులు పంటలకు ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు నీటిని వృఽథా చేయకుండా పంటలను పండించుకోవాలని పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసీ అధికారులు మహాలక్ష్మీ, గురవయ్య, సాహుల్‌, సర్పంచ్‌ నాగమ్మ, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, చిన్న నరసింహులు, సిద్దవటం మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రాసాల నరసింహనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising