ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలను ప్రభుత్వాలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-02-28T05:05:02+05:30

పెరిగిన పెట్రో ధర లను వెంటనే తగ్గిం చాలని ఆమ్‌ఆద్మీ పా ర్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

వేంపల్లెలో ఆటో లాగి నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, ఫిబ్రవరి 27: పెరిగిన పెట్రో ధర లను వెంటనే తగ్గిం చాలని ఆమ్‌ఆద్మీ పా ర్టీ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం ఆప్‌ జిల్లా ఉపాధ్యక్షు డు దాదాపీర్‌, పులి వెందుల నియోజక వర్గ ఇనచార్జి రహ్మ తుల్లా ఆధ్వర్యంలో ఆటో లాగి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఆప్‌ నేతలు పీరుబాష, బాబా, సాయి, అలీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising