ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోని ప్రభుత్వం: ఏబీవీపీ

ABN, First Publish Date - 2021-02-25T04:28:04+05:30

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల మోజులో విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గురుప్రసాద్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల మోజులో విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి గురుప్రసాద్‌ ధ్వజమెత్తారు. బుధవారం జమ్మలమడుగు ఏబీవీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తోందన్నారు. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనా విద్యార్థులకుగానీ, ఉపాధ్యాయులకు కానీ ఎటువంటి స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రాజన్న రాజ్యం అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ఏబీవీపీ కార్యదర్శి రాకేష్‌, వెంకట్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising