ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌మిల్లులో ప్రభుత్వ బియ్యం సరఫరా వాహనం

ABN, First Publish Date - 2021-07-27T04:48:52+05:30

మండల కేంద్రంలోని కడప-మదనపల్లె జాతీయ రహదారి పక్కన గల ప్రైవేటు రైస్‌మిల్లు వద్ద సోమవారం ప్రభుత్వ బియ్యం పంపిణీ చేసే వాహనం దర్శనమిచ్చింది.

ప్రైవేట్‌ రైస్‌మిల్లు వద్ద బియ్యం సరఫరా చేసే వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నమండెం, జూలై 26: మండల కేంద్రంలోని కడప-మదనపల్లె జాతీయ రహదారి పక్కన గల ప్రైవేటు రైస్‌మిల్లు వద్ద సోమవారం ప్రభుత్వ బియ్యం పంపిణీ చేసే వాహనం దర్శనమిచ్చింది. ప్రభుత్వం ఇంటింటికి నాణ్యమైన బియ్యం కోసం కేటాయించిన వాహనాలను సొంత పనులకు వాడు కుంటున్నారనే విమర్శలున్నాయి. రైస్‌మిల్లు వద్ద వాహనం ఎందుకుంది. ప్రభుత్వ రైస్‌ అమ్ముతున్నారా అంటూ ‘ఆంధ్రజ్యోతి’ నిలదీయడంతో కలిబండ రేషన్‌షాపుకు సంబంధించిన వాహనం అని, మా సొంత వడ్లను మిల్లులో ఆడించేందుకు తీసుకువచ్చామంటూ సమాధానం ఇచ్చారు. వాహనానికి కనీసం నెంబరు కూడా లేకపోవడం విశేషం. అదే విషయమై తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావును వివరణ కోరగా రేషన్‌ పంపిణీ సమయంలో తప్ప మిగతా సమయాల్లో వాహనాలు వారి ఆధీనంలో ఉంటాయన్నారు. వారిని పిలిపించి ఎందుకు వచ్చారో విచారిస్తామన్నారు. 

Updated Date - 2021-07-27T04:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising