ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడి

ABN, First Publish Date - 2021-10-29T05:07:34+05:30

ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 28: ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గురువారం జమ్మలమడుగు మండలంలోని దేవగుడి  గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం వద్ద స్థానిక వలంటీర్లకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూ ప్రసాదం కొరకు ప్రకృతి వ్యవసాయం వలన పండించిన శనగలను కొనుగోలు చేస్తారన్నారు. ప్రకృతి వనరుల ద్వారా తయారు చేసిన కషాయాలు, ద్రావణాలు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్‌ మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మిదేవి, రిబక, రాణి, కుమార్‌రెడ్డి, సావిత్రి, వలంటీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising