ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలో పడి బాలికలు మృతి

ABN, First Publish Date - 2021-08-09T22:29:49+05:30

కడప: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ పురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ పురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పశువుల మేత కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న కేసీ కాలువలో పడి మృతి చెందారు. మృతులు ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు. 

Updated Date - 2021-08-09T22:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising