కోగటంలో గంగమ్మ జాతర
ABN, First Publish Date - 2021-04-11T04:42:59+05:30
మండల పరిధిలోని కోగటం గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి దంపతులు డీసీసీబీ మాజీ ఛైర్మన్ అనిల్కుమార్రెడ్డి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా గ్రామంలో మొదటగా గంగమ్మకు పసుపు కుంకుమ పట్టువస్త్రాలను సాంప్రదాయకంగా అందించారు.
కమలాపురం (రూరల్), ఏప్రిల్ 10: మండల పరిధిలోని కోగటం గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి దంపతులు డీసీసీబీ మాజీ ఛైర్మన్ అనిల్కుమార్రెడ్డి దంపతులు గంగమ్మ జాతర సందర్భంగా గ్రామంలో మొదటగా గంగమ్మకు పసుపు కుంకుమ పట్టువస్త్రాలను సాంప్రదాయకంగా అందించారు. ఇందులో భాగంగా గ్రామం నుంచి మేళతాళాలతో ఘనం గా ఊరేగింపు నిర్వహించారు. నేడు గంగమ్మ జాతరకు ఎంపీ అవినా్షరెడ్డి కోగటానికి రానున్నారు.
Updated Date - 2021-04-11T04:42:59+05:30 IST