ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: ఎంపీడీవో

ABN, First Publish Date - 2021-02-27T05:08:17+05:30

వలంటీర్లందరూ వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, ఫిబ్రవరి26: వలంటీర్లందరూ వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో జాబీర్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని 17 పంచాయతీల వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్నాలను అందించే బాధ్యత వలంటీర్లదేనన్నారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising