ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు లేకపోతే రూ.100 జరిమానా

ABN, First Publish Date - 2021-04-21T05:01:16+05:30

ప్రాణాంతక కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప(క్రైం), ఏప్రిల్‌ 20: ప్రాణాంతక కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి బయటకు రావాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వైరస్‌ నియంత్రణలో ప్రజలు తమవంతు బాధ్యతను గుర్తించి పోలీసుశాఖకు సహకరించాలన్నారు. ఇప్పటికే తమ శాఖ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - 2021-04-21T05:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising