ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

ABN, First Publish Date - 2021-11-21T05:53:09+05:30

మండల పరిధిలోని గోటూరు గ్రామంలో శనివారం విద్యుత్‌షాక్‌కు గురై శ్రీనివాసులరెడ్డి (44) మృతి చెందాడు.

శ్రీనివాసులు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, నవంబరు 20 : మండల పరిధిలోని గోటూరు గ్రామంలో శనివారం విద్యుత్‌షాక్‌కు గురై శ్రీనివాసులరెడ్డి (44) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరా లిలా... శ్రీనివాసులరెడ్డి తన పొలంలో వ్యవసాయ కరెంట్‌ మోటార్‌ ఆన్‌ చేస్తు ండగా కరెంట్‌ షాక్‌ తగిలింది. గమనించిన బంధువులు, గ్రామస్తులు హుటాహుటిన కడప రిమ్స్‌కు తరలించారు. డాక్టర్లు పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్యతో పాటు ముగ్గరు బిడ్డలు ఉన్నారని తెలిపారు. వ్యవసాయంపై అధారపడి జీవనం సాగించే కుటుంబం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.

 

Updated Date - 2021-11-21T05:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising