ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సహకారంతోనే రోడ్ల విస్తరణ సాధ్యం : ఆర్డీఓ

ABN, First Publish Date - 2021-10-17T04:56:34+05:30

రోడ్డు కిరువైపు లా భూములున్న రైతులు సహకరిస్తేనే రోడ్ల విస్తరణ సాధ్యమ వుతుందని జమ్మలమడు గు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాద్రిపురం, అక్టోబరు 16: రోడ్డు కిరువైపు లా భూములున్న రైతులు సహకరిస్తేనే రోడ్ల విస్తరణ సాధ్యమ వుతుందని జమ్మలమడు గు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. సింహా ద్రిపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సింహా ద్రిపురం-వెలిదండ్ల రోడ్డు విస్తరణలో భూసే కరణపై సంబంధిత రైతులతో సమావేశమ య్యారు. రైతులు ప్రస్తుత భూముల ధరల మేరకు ఎకరాకు రూ. 15లక్ష లు చెల్లిస్తే భూ ములు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని కలెక్ట ర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ అన్నారు. రెవెన్యూ సిబ్బందికి ఆర్డీఓ సూచనలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహబూబ్‌ బాషా, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T04:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising