ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-06-22T04:47:53+05:30

ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, జూన్‌ 21: ఉపాధిహామి పథకంలో అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉపాధి కూలీలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నేతలు గంపల దేశయ్య, మారయ్య, జైక్రిష్ణ, మురగయ్య, శంకరయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులం ఆధారంగా దళితులకు, ఇతరులకు వేర్వేరుగా వేతనాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణం ఈ విధానాన్ని ఉపసంహరించుకుని అందరికీ సమానం వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌, మహిళా సంఘం నాయకురాళ్లు   నారాయణమ్మ, ఎన్‌.మనెమ్మ, జి. సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising