ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ కూలీ మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:12:58+05:30

చీమలపెంట పంచాయతీ జీసీపల్లెకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (56) ఉపాధి పనులు చేస్తూ సోమవారం మృతి చెందాడు.

మృతిచెందిన చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, మే 17: చీమలపెంట పంచాయతీ జీసీపల్లెకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (56) ఉపాధి పనులు చేస్తూ సోమవారం మృతి చెందాడు. ఏపీవో రామాంజనేయరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని గుట్టలో కండిత కందకాల పనిచేస్తూ సొమ్మసిల్లి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారన్నారు. సంఘటనా స్థలంలో మృతదేహాన్ని ఏపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి పథకం ద్వారా రూ.50 వేలు నగదు కుటుంబ సభ్యులకు అందిస్తామని తెలిపారు. ఈయన వెంట ఉపాధి సీసీ సునీల్‌, పీవో బాలసుబ్రమణ్యంలు ఉన్నారు.


Updated Date - 2021-05-18T05:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising