ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు పంచాయతీ, 53 వార్డులకు ఎన్నికలు

ABN, First Publish Date - 2021-03-03T05:30:00+05:30

జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలతో పాటు మరో 53 వార్డులకు ఎన్నికలు ఈనెల 15న జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి నామినేషన్లు

కడప, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలతో పాటు మరో 53 వార్డులకు ఎన్నికలు ఈనెల 15న జరగనున్నాయి. గత నెలలో జరిగిన నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ, వార్డు స్థానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లాలోని కొండాపురం మండలం సుగుమంచిపల్లె, వేముల మండలంలోని వెలమవారిపల్లె పంచాయతీ స్థానాలతో పాటు మరో 53 వార్డులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి 6వతేదీ వరకు నామినేషన నిర్వహిస్తున్నారు. 7న పరిశీలన, 10న ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 3గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 15న ఎన్నికలు నిర్వహించి అదే రోజు విజేతలను ప్రకటిస్తారు.

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising