ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపుల సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2021-07-28T05:03:08+05:30

కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రగుంట్లనగరపంచాయతీ చైర్మన్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాపునేస్తం చెక్కును పంపిణీచేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జూలై 27:కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రగుంట్లనగరపంచాయతీ చైర్మన్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు మంగళవారం  కాపు నేస్తం పథకం కింద 31లబ్దిదారులకు రూ.4,65,000 చెక్కును నగర పంచాయతీ చైర్మన్‌  పంపిణీచేశారు. జగనన్న కాపునేస్తానికి చేస్తున్న ఆర్థిక సహాయన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన  లబ్దిదారులను కోరారు. ఈకార్యక్రమంలో కమిషనర్‌ జగన్నాథ్‌, కౌన్సిలర్లు రషీద్‌, నాగిరెడ్డి, ఆలీ, మెప్మా, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising