ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం

ABN, First Publish Date - 2021-10-29T05:13:40+05:30

గండి క్షేత్రంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం అందించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుం దరెడ్డి తెలిపారు.

విరాళం అందిస్తున్న శీలం ప్రభావతి, శివరామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, అక్టోబరు 28: గండి క్షేత్రంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.100116 విరాళం అందించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుం దరెడ్డి తెలిపారు. గురువారం గండి క్షేత్రంలోని స్థానిక కార్యాల యంలో మైలవరం మండలం పెద్దకొమెర్ల వాసి శీలం ప్రభావతి, శివరామిరెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.100116 అందించినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానంతరం వారికి ఆలయ అర్చకులు కేసరిస్వామి, రాజాస్వామి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ముకుందరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-29T05:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising