ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2021-10-26T04:49:34+05:30

మండల పరిధిలోని పాత దువ్వూరులో వెలసిన భీమలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కేసీ ఓబుళరెడి ్డ సోమవారం రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సహాయకులకు అందజేశారు.

రూ.లక్ష నగదు అందజేస్తున్న కేసీ ఓబుళరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దువ్వూరు, అక్టోబరు 25: మండల పరిధిలోని పాత దువ్వూరులో వెలసిన భీమలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కేసీ ఓబుళరెడి ్డ సోమవారం రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సహాయకులకు అందజేశారు. చరిత్ర కలిగిన భీమలింగేశ్వరాలయం జీర్ణోద్ధరణ పనులను ఇటీవల ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం కేసీ ఓబుళరెడ్డి రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సేవకులు జెర్రి నడిపి ఓబయ్య, గుర్రప్ప, అర్ధాకుల వీరయ్య, సేగినేని శ్రీనివాసులుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చీదిరి వెంకటనరసింహరాయల్‌, ఓబుళరెడ్డిని అభినందించారు. 

Updated Date - 2021-10-26T04:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising