ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

ABN, First Publish Date - 2021-11-27T05:08:58+05:30

మండల వ్యాప్తంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి అన్నారు. శుక్రవారం వల్లూరు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, నవంబరు 26: మండల వ్యాప్తంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి అన్నారు. శుక్రవారం వల్లూరు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్‌ఐ విస్ణువర్ధన్‌ను మండల వ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై వివరాలు తీసుకున్నారు. ఈయన వెంట రూరల్‌ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising