ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎల్‌ ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే

ABN, First Publish Date - 2021-10-17T05:38:03+05:30

డీఎల్‌ రవీంద్రారెడ్డి సంపాదించిన ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి విమర్శిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబటి కృష్ణారెడ్డి 

కడప (ఎర్రముక్కపల్లె), అక్టోబరు 16 : డీఎల్‌ రవీంద్రారెడ్డి సంపాదించిన ఆస్తి వైఎస్‌ కుటుంబం పెట్టిన భిక్షే అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి విమర్శిచారు. కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు విమర్శలు చేయడం సర్వసాధారణమన్నారు. అయితే తనపై మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి నీచంగా మాట్లాడటం దుర్మార్గమని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి రఘురామిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్న జగన్‌  డీఎల్‌ను దూరం పెట్టారన్నారు. 2024 ఎన్నికల్లో డీఎల్‌ ఏ పార్టీ తరపున పోటీ చేసినా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising