ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పేషంట్లకు ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-06T05:10:48+05:30

కరోనా విపత్కర పరిస్థితుల్లో కడప టూటౌన్‌ సీఐ మహ్మద్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు బుధవారం కరోనా వైర్‌సతో బాధపడే పేద ప్రజలకు సీఐ పది ఆక్సిజన్‌ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు.

ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవత్వం చాటుకున్న సీఐ 

కడప(క్రైం), మే 5: కరోనా విపత్కర పరిస్థితుల్లో కడప టూటౌన్‌ సీఐ మహ్మద్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు బుధవారం కరోనా వైర్‌సతో బాధపడే పేద ప్రజలకు సీఐ పది ఆక్సిజన్‌ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా ఆపద సమయంలో ఆక్సిజన్‌ లేక ఇబ్బందులు పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్‌ సిలిండర్లు నగరంలోని చిలకలబావి వద్ద ఉన్న రోష్ని వాటర్‌ ప్లాంటులో అందుబాటులో ఉంటాయని, వాటిని ఉపయోగించుకోవచ్చని సీఐ తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అధిక ధరలకు గ్యాస్‌ సిలిండర్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జీవన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising