ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి అదృశ్యం : కేసు నమోదు

ABN, First Publish Date - 2021-05-21T04:45:46+05:30

కొరపాటిపల్లె వాసి పాములూరి లోకేశ్వర్‌రెడ్డి (55) ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తప్పిపోయిన పాములూరి లోకేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, మే 20:  కొరపాటిపల్లె వాసి పాములూరి లోకేశ్వర్‌రెడ్డి (55) ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 12వ తేదీ పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండుకు వచ్చాడని, తరువాత కనిపించలేదని పేర్కొన్నారు. అన్నిచోట్ల గాలించి ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-21T04:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising