ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి

ABN, First Publish Date - 2021-06-18T04:49:50+05:30

పులివెం దుల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతు న్న అభివృద్ధి పను ల్లో మరింత వేగం పెంచాలని కడప ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి సూచిం చారు.

ఎంపీకి పనులను వివరిస్తున్న వైస్‌ చైర్మన, కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన, జూన 17: పులివెం దుల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతు న్న అభివృద్ధి పను ల్లో మరింత వేగం పెంచాలని కడప ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి సూచిం చారు. గురువారం క్యాంప్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, వైస్‌చైర్మన వైఎస్‌ మనోహర్‌రెడ్డి ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు ఎంపీ కి వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఎంపీ వారికి సూచించారు. ఎప్పటికప్పుడు తమకు సమాచారాన్ని తెలియజేయాలని ఎంపీ వారితో అన్నారు.

Updated Date - 2021-06-18T04:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising